సీఎం సదస్సులో శ్రీదేవసేన

Collector Sri Devasena Attends CM Meeting In Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: గత రెండు విడతలుగా చేపట్టిన పల్లె ప్రగతి, త్వరలో చేపట్టనున్న పట్టణ ప్రగతి, మున్సిపల్, పంచాయతీరాజ్‌ చట్టాలు, కొత్త రెవెన్యూ చట్టంపై సీఎం కేసీఆర్‌ జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సదస్సుకు కలెక్టర్‌ శ్రీదేవసేన హాజరయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ఈ సదస్సు జరిగింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top