సీఎం​ పర్యటన: స్కూళ్లకు సెలవు | cm kcr tour in rajanna sircilla | Sakshi
Sakshi News home page

సీఎం​ పర్యటన: స్కూళ్లకు సెలవు

Oct 11 2017 11:32 AM | Updated on Aug 15 2018 9:40 PM

రాజన్న సిరిసల్ల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

సాక్షి, రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసల్ల జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించనున్న నేపథ్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులు జారీచేశారు. వ్యాపార సంస్థలు మూసివేయాలని పోలీసులు వర్తకులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.  ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో విపక్ష పార్టీలకు చెందిన నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement