ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

CM KCR Hold Review Meeting On RTC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. మంగళవారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రేటర్‌లో బస్సులు నడిపించాలా? వద్దా? అనే అంశంపై చర్చించనున్నారు. కాగా, ప్రభుత్వం సడలింపులివ్వడంతో హైదరాబాద్‌ మినహా జిల్లాల్లో బస్సులు తిరుగుతున్న విషయం తెలిసిందే.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top