ఢిల్లీకి సీఎం కేసీఆర్‌ | CM KCR to Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి సీఎం కేసీఆర్‌

Oct 29 2018 2:52 AM | Updated on Oct 29 2018 2:52 AM

CM KCR to Delhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కంటి, పంటి వైద్య పరీక్షల కోసం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాబోయే రోజుల్లో సీఎం ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉండనున్న నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement