ప్రమాదమని తెలిసినా..  | Auto Journey Beyond Limit With Travelers | Sakshi
Sakshi News home page

ప్రమాదమని తెలిసినా.. 

Jun 21 2019 1:21 PM | Updated on Jun 21 2019 1:21 PM

Auto Journey Beyond Limit With Travelers  - Sakshi

పరిమితికి మించి ప్రయాణికులతో...

సాక్షి, అశ్వారావుపేట : ఆటోలో మండు వేసవిలో ప్రయాణమంటేనే ప్రాణాంతకం. బస్సు సౌకర్యాలు లేని గ్రామాలకు ఆటోలే రవాణా మార్గాలు. కాకుంటే ప్యాసింజర్‌ ఆటో వెనుక డోరు తెరిచి దానిపై నిలుచుని ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణం చేయడం పల్లెటూర్లలో క్రేజీగా ఉంటుంది. కానీ కళ్లలో పడే దుమ్ము, ధూళికి ఇంటికి చేరేలోపే చతికిల బడతారిలా.. అశ్వారావుపేట మండలం జమ్మి గూడెం ఊట్లపల్లి మధ్యలో ఒక కిలోమీటరు ప్రయాణంలో ‘సాక్షి’కెమేరా ద్వారా చిత్రీకరించిన చిత్రాలివి. 

Advertisement
 
Advertisement
Advertisement