ఆర్‌ఐఓ కార్యాలయం ఎదుట ఏబీవీపీ ధర్నా | ABVP stages dharna in front of RIO Office | Sakshi
Sakshi News home page

ఆర్‌ఐఓ కార్యాలయం ఎదుట ఏబీవీపీ ధర్నా

May 26 2015 4:15 PM | Updated on Sep 3 2017 2:44 AM

ఆర్‌ఐఓ కార్యాలయం ఎదుట ఏబీవీపీ ధర్నా

ఆర్‌ఐఓ కార్యాలయం ఎదుట ఏబీవీపీ ధర్నా

కళాశాలల ఫీజులను ప్రభుత్వమే నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు.

మెదక్ : కళాశాలల ఫీజులను ప్రభుత్వమే నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. మంగళవారం మెదక్ జిల్లా సంగారెడ్డిలోని ఆర్‌ఐఓ కార్యాలయం ఎదుట విద్యార్థులు బైఠాయించారు. అనంతరం విద్యా  వ్యవస్థను రక్షించాలని కోరుతూ ఆర్‌ఐఓకు వినతిపత్రం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement