శ్రీశైలంలోకి 1,230 టీఎంసీలు

1,230 TMCs Into Srisailam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణా వరద ఉధృతి కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టుకు 2.81 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా.. 3.08 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుత వాటర్‌ ఇయర్‌ (జూన్‌ 1 నుంచి మే 31 వరకు)లో శుక్రవారం సాయంత్రం వరకు ప్రాజెక్టులోకి 1,230.22 టీఎంసీల వరద ప్రవాహం రావడంతో పదేళ్ల క్రితం నమోదైన రికార్డు బద్ధలైంది. 2009–10లో శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,220.54 టీఎంసీల ప్రవాహం రావడం గమనార్హం.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top