తనకు న్యాయం చేయాలని కోరుతో ఓ మహిళ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది.
భర్త ఇంటి ముందు భార్య ఆందోళన
Nov 26 2016 2:58 PM | Updated on May 25 2018 12:54 PM
విశాఖ: తనకు న్యాయం చేయాలని కోరుతో ఓ మహిళ భర్త ఇంటి ముందు ఆందోళనకు దిగింది. విశాఖ పారిశ్రామికవాడలోని శ్రీహరిపురంలో నివాసముంటున్న ఓ మహిళ తన ఏడేళ్ల పాపతో కలిసి శనివారం భర్త ఇంటి ముందు బైఠాయించింది. దీంతో అత్తింటివారు ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని ఆరోపిస్తున్న ఆమెకు మహిళా సంఘాలు మద్దతు పలికాయి.
Advertisement
Advertisement