ఫుడ్ పార్క్కు వ్యతిరేకంగా ఆందోళన | tundurru villagers protests against mega aqua food park in bhimavaram | Sakshi
Sakshi News home page

ఫుడ్ పార్క్కు వ్యతిరేకంగా ఆందోళన

Sep 12 2016 12:17 PM | Updated on Sep 4 2017 1:13 PM

పశ్చిమగోదావరి జిల్లాలో సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

భీమవరం: పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భీమవరం మండలం తుందూరులో మెగా ఆక్వాఫుడ్ పార్క్ను వ్యతిరేకిస్తూ గ్రామస్తులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. 
 
ఈ ఆందోళనలో ఏడు గ్రామాల ప్రజలు పాల్గొని...ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫుడ్ పార్క్ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పోలీసులు ముందస్తుగా గ్రామంలో భారీగా పోలీసులను మోహరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement