శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అన్నీ రికార్డులే | tirumala venkateswara swamy incomes increased in brahmotsavam | Sakshi
Sakshi News home page

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అన్నీ రికార్డులే

Oct 12 2016 9:00 PM | Updated on Sep 27 2018 4:24 PM

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అన్నీ రికార్డులే - Sakshi

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అన్నీ రికార్డులే

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి.

తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ముగిశాయి. శ్రీవారి దర్శనంతో పాటు అన్ని విభాగాల్లోనూ ఆదాయం గత ఏడాది కంటే ఈ సారి సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. భక్తులకు ఆలయంలో మూలమూర్తి దర్శనం కల్పించటంతోపాటు హుండీ కానుకలు, లడ్డూ ప్రసాదాల అమ్మకం .. వంటి విభాగాల్లో భారీగా పెరుగదల కనిపించింది.  
 
 
 
విభాగం                                      2015                     2016          పెరిగిన శాతం(%)
మూలమూర్తి దర్శనం                 5.75లక్షలు           7.99లక్షలు      38.85 శాతం
హుండీ కానుకలు (రూ.)           17.37 కోట్లు             22.96 కోట్లు      32.20శాతం
లడ్డూ ప్రసాదాల అమ్మకం          24.82లక్షలు           33.91 లక్షలు      36.63శాతం
అన్నప్రసాదం                           14.89 లక్షలు          24.59 లక్షలు        65.11శాతం 
తలనీలాలు                                2.72 లక్షలు            3.83 లక్షలు        40.75శాతం 
రిసెప్షన్ ఆదాయం(రూ.)              1.44 కోట్లు              1.87 కోట్లు          29.59శాతం 
వైద్యసేవలుపొందిన భక్తులు       52,170                  67,821               30 శాతం
ప్రచురణల అమ్మకం(రూ.)         3.70లక్షలు           64.87 లక్షలు         16.53శాతం
నీటి వినియోగం(లక్షల గ్యాలన్లు)   281.7                 338.12             20.03శాతం 
తిరుపతి నుండి ఆర్‌టీసీ ప్రయాణికులు 3.75లక్షలు  4.98 లక్షలు        32.58శాతం 
తిరుమల నుండి ఆర్‌టీసీ ప్రయాణికులు4.95లక్షలు  6.95 లక్షలు         40.19శాతం

Advertisement
 
Advertisement
Advertisement