మన్యంలో పెరిగిన చలితీవ్రత | temperature decreased in agency area | Sakshi
Sakshi News home page

మన్యంలో పెరిగిన చలితీవ్రత

Nov 12 2016 9:46 AM | Updated on Sep 4 2017 7:55 PM

మన్యంలో పెరిగిన చలితీవ్రత

మన్యంలో పెరిగిన చలితీవ్రత

మన్యంలో చలితీవ్రత రోజు రోజుకు ఎక్కువవుతోంది

విశాఖ: మన్యంలో చలితీవ్రత రోజు రోజుకు ఎక్కువవుతోంది. లంబసింగిలో 6 డిగ్రీలు, వినుమలూరులో 7 డిగ్రీలు, పాడేరులో 10 డిగ్రీలు, చింతపల్లిలో 10 డిగ్రీలు అరకులో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాన్ని పొగమంచు కమ్మేయడంతో.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లుతోంది. దీంతో పర్యాటకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement