కర్ణాటక, కృష్ణరాజపురం : మధ్యాహ్న భోజనం తిని ఎనిమిది మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన బెంగళూరు తూర్పు తాలూకా నింబెకాయినపుర గ్రామం ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. సోమవారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిన్న కొద్ది సేపటికే ఎనిమిది మంది విద్యార్థులు వాంతులు చేసుకుంటూ అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను హుటాహుటిన హొసకోటె పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఎనిమిది మందితో పాటు మిగిలిన 14 మంది విద్యార్థులను కూడా పాఠశాల ఉపాధ్యాయులు ఆసుపత్రిలో చేర్పించారు. 14 మంది విద్యార్థులకు ప్రాథమిక వైద్యసేవలు అందించి డిశ్చార్జ్ చేసిన వైద్యులు ఎనిమిది మంది విద్యార్థులకు చికిత్స కొనసాగించారు. విషయం తెలుసుకున్న జిపం సభ్యుడు కెంపరాజు,మండూరు గ్రాపం అధ్యక్షుడు వేణు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు.
మధ్యాహ్న భోజనం తిని అస్వస్థత
Published Tue, Jan 29 2019 12:04 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కోనసీమ: ఉడుమూడిలో ఘోర రోడ్డు ప్రమాదం
త్రినయని సీరియల్ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్ (ఫోటోలు)
స్టార్ హీరో గొప్పమనసు.. రూ. కోటి చెక్ విరాళం!
ఎరక్కపోయి ఇరుక్కుపోయి
మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
కేఎల్ రాహుల్ మాస్టర్ ప్లాన్.. మెక్ గర్క్ సిల్వర్ డక్! వీడియో
Virat Kohli: ఆర్సీబీ కెప్టెన్గా మళ్లీ కోహ్లినే!
రామ్- పూరి కాంబో.. డబుల్ మాస్ అప్డేట్ వచ్చేసింది!
స్వాతి మలివాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
'ఆ రూలే ఐపీఎల్ను మార్చేసింది.. వారు పునరాలోచనలో పడ్డారు'
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement