రైల్వే జోన్‌ పిల్‌: ఏపీకి నోటీసులు | high court notices to andhra pradesh | Sakshi
Sakshi News home page

రైల్వే జోన్‌ పిల్‌: ఏపీకి నోటీసులు

Apr 11 2017 3:35 PM | Updated on Sep 19 2019 2:50 PM

విశాఖపట్నంకు రైల్వే జోన్‌పై దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిగింది.

హైదరాబాద్‌: విశాఖపట్నంకు రైల్వే జోన్‌ను కోరుతూ మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిగింది. దీనిపై ప్రతివాదులైన కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. వేసవి సెలవుల అనంతరం ఈ కేసును విచారిస్తామని హైకోర్టు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement