చిత్తూరు జిల్లా కుప్పం మండలం గంగిచీనేపల్లి గ్రామంలో గురువారం ఉదయం గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమం ప్రారంభమైంది.
కుప్పంలో గడపగడపకూ వైఎస్సార్సీపీ
Sep 22 2016 10:50 AM | Updated on May 29 2018 4:26 PM
కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం మండలం గంగిచీనేపల్లి గ్రామంలో గురువారం ఉదయం గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమం ప్రారంభమైంది. నియోజకవర్గ ఇన్చార్జ్ చంద్రమౌళి ఆధ్వర్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పార్టీ కార్యక్రమాలను వివరించడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేస్తున్నారు. ప్రజలు అధిక సంఖ్యలో ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారి సమస్యలను నేతల ముందు ఏకరువుపెడుతున్నారు.
Advertisement
Advertisement