'అమ్మ' గొప్ప నాయకురాలు : విజయశాంతి | former mp, cine actress vijayashanthi visits jayalalithaa Grave in chennai | Sakshi
Sakshi News home page

'అమ్మ' గొప్ప నాయకురాలు : విజయశాంతి

Dec 17 2016 3:29 PM | Updated on Oct 3 2018 7:42 PM

చెన్నైలోని జయలలిత సమాధిని మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి సందర్శించారు.

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి ఘనంగా నివాళులర్పించారు. చెన్నైలోని మెరీనా బీచ్లోని జయ సమాధిని శనివారం విజయశాంతి సందర్శించారు. అమ్మ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ జయలలిత గొప్ప నాయకురాలు అని కొనియాడారు. అన్నాడీఎంకే పార్టీ బాధ‍్యతలు శశికళకు అప్పగించడం సరైన నిర్ణయమేనని ఆమె చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement