'అమ్మ' గొప్ప నాయకురాలు : విజయశాంతి | former mp, cine actress vijayashanthi visits jayalalithaa Grave in chennai | Sakshi
Sakshi News home page

'అమ్మ' గొప్ప నాయకురాలు : విజయశాంతి

Dec 17 2016 3:29 PM | Updated on Oct 3 2018 7:42 PM

చెన్నైలోని జయలలిత సమాధిని మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి సందర్శించారు.

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి ఘనంగా నివాళులర్పించారు. చెన్నైలోని మెరీనా బీచ్లోని జయ సమాధిని శనివారం విజయశాంతి సందర్శించారు. అమ్మ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ జయలలిత గొప్ప నాయకురాలు అని కొనియాడారు. అన్నాడీఎంకే పార్టీ బాధ‍్యతలు శశికళకు అప్పగించడం సరైన నిర్ణయమేనని ఆమె చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement