న్యూఢిల్లీ: మెడికల్ రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విపిన్శర్మ అత్యధికంగా రూ. 1.32 కోట్లు, బీజేపీ ఎమ్మెల్యే అత్యంత తక్కువగా రూ. 8,182 పొందారు. ఇదిలాఉంచితే ఆయా ఎమ్మెల్యేల ప్రయాణ బిల్లులు కూడా ఏమీ తక్కువగా లేవు. గడచిన ఐదు సంవత్సరాల కాలంలో బీజేపీ ఎమ్మెల్యే షకూర్ బస్తీ శ్యామ్లాల్గార్గ్ రూ. 3.87 లక్షలు పొందారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజౌరీ గార్డెన్ ఎంపీ ఎ.దయానంద్ చండీలియా రూ. 17,682 పొందారు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద సుభాష్ అగర్వాల్ అనే ఓ సామాజిక కార్యకర్త దరఖాస్తు చేయడంతో ఈ విషయాలన్నీ వెలుగులోకొచ్చాయి. ఇదిలాఉండగా మెడిక్లెయిమ్ కింద కాంగ్రెస్ ఎమ్మెల్యే విపిన్శర్మ రూ. 1.32 కోట్లు పొందగా, ఆయనతోపాటు నజఫ్గఢ్కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే భరత్సింగ్ రూ. 2.75 లక్షలు, హరినగర్ ఎమ్మెల్యే హరిశరణ్ సింగ్ బల్లీ రూ. 17.4 లక్షలు పొందారు.
ఎమ్మెల్యే వైద్య ఖర్చులు రూ. కోటి
Published Wed, Nov 27 2013 11:10 PM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
‘డీప్ సీ మిషన్’ కలిగిన ఆరోదేశంగా భారత్
ఫండ్స్లో కొత్త ఇన్వెస్టర్ల జోరు
కానిస్టేబుల్ సురేష్కు సీఎం రేవంత్ అభినందన.. కారణం ఇదే..
పాతకాలం విమానం కుప్పకూలి ఇద్దరి మృతి
ఢిల్లీలో రోగి.. గురుగ్రామ్లో వైద్యుడు.. 40 కి.మీ. దూరం నుంచి ఆపరేషన్
వైఎస్సార్సీపీ బౌన్స్ బ్యాక్ వెరీ సూన్!
విశాఖపై టీడీపీ విషం
వృద్ధాప్యం బరువై.. ఆదరణ కరువై..
వన్డే సిరీస్ : దక్షిణాఫ్రికా మహిళలతో వన్డే సిరీస్లో టీమిండియా ఘన విజయం (ఫొటోలు)
ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్.. ఆ రెండు స్పెషల్!
తప్పక చదవండి
- కానిస్టేబుల్ సురేష్కు సీఎం రేవంత్ అభినందన.. కారణం ఇదే..
- జమ్ము కశ్మీర్: భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది మృతి
- అనంతపురం మేయర్కు అరుదైన గౌరవం
- కూతురు ఐశ్వర్య ప్రేమ పెళ్లి.. హీరో అర్జున్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- చెలరేగిన శ్రీలంక బ్యాటర్లు.. నెదర్లాండ్స్ ముందు భారీ టార్గెట్
- ఢిల్లీలో రెడ్ అలర్ట్..‘బయటికెళ్లొద్దు.. మంచినీరు తాగండి’
- పన్నూ కేసు: భారత వ్యక్తి అమెరికాకు అప్పగింత!
- సమస్య ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి
- సెల్ఫీ జోష్.. డేంజర్ బాస్
- ప్రత్యేక హోదా సాధనకు ఇదే సరైన సమయం
Advertisement