నాటు బాంబు పేలుడు: విద్యార్థికి గాయాలు | bomb blast in madanapalli | Sakshi
Sakshi News home page

నాటు బాంబు పేలుడు: విద్యార్థికి గాయాలు

May 5 2017 4:53 PM | Updated on Nov 9 2018 4:31 PM

చిత్తూరు జిల్లా కలకడ మండలం నడిమిచర్లలో నాటుబాంబు పేలింది.

మదనపల్లి: చిత్తూరు జిల్లా కలకడ మండలం నడిమిచర్లలో నాటుబాంబు పేలింది. ఈ సంఘటనలో వెంకటరమణ(15) అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థికి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement