నాటు బాంబు పేలుడు: విద్యార్థికి గాయాలు | bomb blast in madanapalli | Sakshi
Sakshi News home page

నాటు బాంబు పేలుడు: విద్యార్థికి గాయాలు

May 5 2017 4:53 PM | Updated on Nov 9 2018 4:31 PM

చిత్తూరు జిల్లా కలకడ మండలం నడిమిచర్లలో నాటుబాంబు పేలింది.

మదనపల్లి: చిత్తూరు జిల్లా కలకడ మండలం నడిమిచర్లలో నాటుబాంబు పేలింది. ఈ సంఘటనలో వెంకటరమణ(15) అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థికి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement