1600 కిలోల బెల్లం స్వాధీనం | black-jaggery seized in bhadradri | Sakshi
Sakshi News home page

1600 కిలోల బెల్లం స్వాధీనం

Apr 22 2017 2:10 PM | Updated on Sep 5 2018 8:43 PM

ఎక్సైజ్‌ శాఖ అధికారులు గుడుంబా తాయరు చేస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

భద్రాద్రి: కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్‌ శాఖ అధికారులు గుడుంబా తాయరు చేస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి  1600 కిలోల నల్లబెల్లం, 50 కిలోల పట్టిక స్వాధీనం చేసుకున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచి దాడులు నిర్వహించిన అధికారులు పెద్ద ఎత్తున బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అదుపులోకి తీసుకన్న ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement