కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొండపలకల బంజారుపల్లిలో ఎలుగుబంటి కలకలం రేపింది.
కరీంనగర్లో ఎలుగుబంటి కలకలం
Jan 23 2017 11:44 AM | Updated on Sep 5 2017 1:55 AM
మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కొండపలకల బంజారుపల్లిలో ఎలుగుబంటి కలకలం రేపింది. గ్రామ శివారులోని కంప చెట్లలో ఎలుగుబంటి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. విషయాన్ని స్థానికులు అటవీ శాఖ అధికారులు తెలిపారు. అధికారులు అక్కడికి చేరుకొని ఎలుగుబంటిని పట్టుకునేందుకు యత్నిస్తున్నారు.
Advertisement
Advertisement