సంయుక్త ఆధిక్యంలో విశ్వనాథన్‌ ఆనంద్‌  | Vishwanathan Anand in the US lead | Sakshi
Sakshi News home page

సంయుక్త ఆధిక్యంలో విశ్వనాథన్‌ ఆనంద్‌ 

Jan 19 2018 1:17 AM | Updated on Jan 19 2018 1:17 AM

Vishwanathan Anand in the US lead - Sakshi

ప్రతిష్టాత్మక టాటా స్టీల్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో ఐదు రౌండ్‌లు ముగిశాక భారత దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ 3.5 పాయింట్లతో సంయుక్తంగా ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. నెదర్లాండ్స్‌లోని విక్‌ ఆన్‌ జీ పట్టణంలో జరుగుతున్న ఈ టోర్నీలో వీ యి (చైనా)తో జరిగిన ఐదో రౌండ్‌ గేమ్‌ను ఆనంద్‌ 29 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.

ప్రస్తుతం ఆనంద్‌తోపాటు అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌), మమెదైరోవ్‌ (అజర్‌బైజాన్‌) 3.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement