హటన్ సీసీ జట్టుకు ప్రాతినిధ్యం
సాక్షి, హైదరాబాద్: రంజీ క్రికెటర్ గాదె హనుమ విహారి తొలి సారి ఇంగ్లండ్ కౌంటీ లీగ్లలో ఆడనున్నాడు. ఎసెక్స్ కౌంటీ పరిధిలోని హటన్ క్రికెట్ క్లబ్కు అతను ప్రాతినిధ్యం వహిస్తాడు. మొత్తం 18 వారాల పాటు అతను ఈ లీగ్లలో పాల్గొంటాడు. ఇందులో భాగంగా ఫస్ట్ డివిజన్ స్థాయి గల 18 వన్డేల్లో విహారికి ఆడే అవకాశం దక్కుతుంది.
ఇంగ్లండ్లోని స్వింగ్, సీమ్ వికెట్లపై మ్యాచ్లు ఆడటం ద్వారా మంచి అనుభవం దక్కుతుందని, ఇది భవిష్యత్తులో తన కెరీర్కు ఉపయోగపడుతుందని విహారి విశ్వాసం వ్యక్తం చేశాడు. శనివారం అతను ఇంగ్లండ్ బయల్దేరి వెళతాడు. 20 ఏళ్ల విహారి... 23 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 51.09 సగటుతో 1584 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 7 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 19 దేశవాళీ వన్డేల్లో 36.80 సగటుతో 552 పరుగులు సాధించాడు.
ఎసెక్స్ లీగ్కు విహారి
Published Fri, May 2 2014 11:52 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
వైఎస్ జగన్ కోసం రెండు నెలలుగా ప్రార్థనలు
ప్రజల మధ్య వైరుధ్యాలు పెంచుతున్న రాహుల్
పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించాలి
ప్రజాస్వామ్యాన్నిపరిరక్షించుకోవాలి
పోలింగ్ రోజున ‘ర్యాపిడో’ ఉచిత సేవలు
వడివడిగా ఈవీఎం కమిషనింగ్ పనులు
గౌడ అభ్యర్థులను గెలిపించండి
తప్పక చదవండి
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- రోహిత్కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement