రన్నరప్‌ సాయిదేదీప్య జోడి | sai dedeepya pair as runner up | Sakshi
Sakshi News home page

రన్నరప్‌ సాయిదేదీప్య జోడి

Feb 11 2017 10:22 AM | Updated on Sep 5 2017 3:28 AM

జాతీయ ర్యాంకింగ్‌ మహిళల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి సాయిదేదీప్యకు నిరాశ ఎదురైంది.

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ ర్యాంకింగ్‌ మహిళల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి సాయిదేదీప్యకు నిరాశ ఎదురైంది. భీమవరంలో జరిగిన ఈ టోర్నీ డబుల్స్‌ ఫైనల్లో దేదీప్య జోడి ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

 

శుక్రవారం జరిగిన ఫైనల్లో సాయిదేదీప్య– వై. సహజ (ఏపీ) ద్వయం 0–6, 2–6తో ఈతీ మహిత–సౌమ్య విగ్‌ (గుజరాత్‌) జంట చేతిలో పరాజయం పాలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement