సెమీస్‌లో సాయి దేదీప్య | sai dedeepya in semis of AITA womens tennis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సాయి దేదీప్య

Jun 29 2017 10:41 AM | Updated on Sep 5 2017 2:46 PM

సెమీస్‌లో సాయి దేదీప్య

సెమీస్‌లో సాయి దేదీప్య

అఖిల భారత టెన్నిస్‌ సం ఘం (ఐటా) మహిళల టెన్నిస్‌ టోర్నమెం ట్లో హైదరాబాద్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సాయి దేదీప్య సెమీఫైనల్‌కు చేరుకుంది.

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సం ఘం (ఐటా) మహిళల టెన్నిస్‌ టోర్నమెం ట్లో హైదరాబాద్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సాయి దేదీప్య సెమీఫైనల్‌కు చేరుకుంది. చండీగఢ్‌లో బుధవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ మ్యా చ్‌లో దేదీప్య 7–5, 6–2తో రాష్ట్ర క్రీడాకారిణి శ్రావ్య శివానిపై విజయం సాధించింది. నేడు జరిగే సెమీస్‌లో దేదీప్య ఢిల్లీకి చెందిన శ్వేతారాణాతో పోటీపడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement