కోల్కతా: క్రికెట్ జట్టు ప్రకటనలో ఇది అనూహ్యం! ఒక ఆటగాడు తమ రాష్ట్ర క్రికెట్ సంఘానికి అందుబాటులో రావడం లేదంటూ అతని పేరు లేకుండా జట్టును ప్రకటించడం ఆశ్చర్యపరిచే పరిణామం. తనను హైదరాబాద్కు తిరిగి ఆడకుండా బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అడ్డుకుందనే ఆవేదనలో ఉన్న లెఫ్టార్మ్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా చివరకు అధికారులెవరికీ అందుబాటులో లేకుండా పోయాడు. ఫలితంగా గుజరాత్తో వార్మప్ మ్యాచ్ల కోసం ప్రకటించిన బెంగాల్ జట్టులో అతనికి చోటు దక్కలేదు. ‘ఓజాతో మాట్లాడాలని మేం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అతను అందుబాటులోకే రాలేదు.
దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఓజా పేరు లేకుండానే జట్టును ఎంపిక చేశాం’ అని క్యాబ్ సంయుక్త కార్యదర్శి అవిశేక్ దాల్మియా వెల్లడించారు. వాస్తవానికి రెండు వారాల క్రితమే బెంగాల్ జట్టు ప్రత్యేక శిక్షణా శిబిరం ప్రారంభమైనా... దానికి కూడా ఓజా ఇప్పటి వరకు హాజరు కాలేదు. గత రెండు సీజన్ల పాటు బెంగాల్కు ప్రాతినిధ్యం వహించిన ఓజా...ఈసారి సొంత టీమ్ హైదరాబాద్ తరఫున రంజీ ట్రోఫీ ఆడాలని ఆశించాడు. అయితే తమకు ఓజా అవసరం ఉందంటూ ‘క్యాబ్’ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అతనికి నిరభ్యంతరకర పత్రం (ఎన్ఓసీ) జారీ చేయలేదు.
ప్రజ్ఞాన్ ఓజా కనిపించడం లేదు!
Published Wed, Sep 13 2017 1:09 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- ఇంటికి 100 మీటర్ల దూరంలో.. 26 ఏళ్ల పాటు చెరలో
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- బీపీతో హార్ట్ఎటాక్
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
- మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా?
Advertisement