పరశురామ్‌కు రజతం | parusaram gets silver medal in national road cycling championship | Sakshi
Sakshi News home page

పరశురామ్‌కు రజతం

Nov 11 2016 10:35 AM | Updated on Sep 4 2017 7:50 PM

జాతీయ రోడ్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడు పరశురామ్ రాణించాడు.

జాతీయ రోడ్ సైక్లింగ్ చాంపియన్‌షిప్


 సాక్షి, హైదరాబాద్: జాతీయ రోడ్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడు పరశురామ్ రాణించాడు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో జరిగిన ఈ టోర్నమెంట్‌లో 120కి.మీ మాస్ స్టార్ట్ రోడ్ రేస్ విభాగంలో పరశురామ్ రజత పతకాన్ని సాధించాడు. తెలంగాణ సైక్లింగ్ సంఘానికే చెందిన మరో క్రీడాకారుడు అమన్ ఈ రేస్‌లో ఐదో స్థానాన్ని దక్కించుకున్నాడు.

 

టీమ్ విభాగంలోనూ తెలంగాణ సైక్లింగ్ టీమ్ ప్రతిభ కనబరిచింది. జాతీయ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచిన సైక్లిస్టులను తెలంగాణ సైక్లింగ్ సంఘం అధ్యక్షుడు మల్లారెడ్డి, కార్యదర్శి దత్తాత్రేయ అభినందించారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement