19 ఏళ్ల తర్వాత... | Leander Paes to play first ATP Challenger in 20 years | Sakshi
Sakshi News home page

19 ఏళ్ల తర్వాత...

Oct 23 2016 11:46 PM | Updated on Sep 4 2017 6:06 PM

భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ నేడు మొదలయ్యే కేపీఐటీ-ఎంఎస్‌ఎల్‌టీఏ చాలెంజర్ ఈవెంట్ డబుల్స్ పోటీల్లో బరిలోకి దిగనున్నాడు.

పుణే: భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్ నేడు మొదలయ్యే కేపీఐటీ-ఎంఎస్‌ఎల్‌టీఏ చాలెంజర్ ఈవెంట్ డబుల్స్ పోటీల్లో బరిలోకి దిగనున్నాడు. భారత గడ్డపై ఓ ఏటీపీ చాలెంజర్ ఈవెంట్‌లో పాల్గొనడం 19 ఏళ్ల అనంతరం పేస్‌కిదే తొలిసారి కావడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement