Sakshi News home page

రవీంద్ర జడేజాకు మందలింపు

Published Tue, May 3 2016 12:40 AM

రవీంద్ర జడేజాకు మందలింపు

గుజరాత్ లయన్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మ్యాచ్ రిఫరీ మందలింపునకు గురయ్యాడు. ఆదివారం పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌తో జరిగిన మ్యాచ్‌లో తను అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇది ఐపీఎల్ నిబంధనావళి లెవల్ 1 నిబంధనకు వ్యతిరేకం. జడేజా తన తప్పును అంగీకరించడంతో రిఫరీ మందలింపుతో సరిపెట్టారు.

Advertisement
Advertisement