ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో ఈ ఏడాది ఒక మ్యాచ్ ఫిక్స్ అయినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో ఈ ఏడాది ఒక మ్యాచ్ ఫిక్స్ అయినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ది టెన్నిస్ ఇంటెగ్రిటీ యూనిట్ (టీఐయూ) దీనిపై విచారణ జరుపుతున్నట్టు ప్రకటించింది.