పుణే: కేపీఐటీ-ఎమ్ఎస్ఎల్టీఏ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో దివిజ్ శరణ్-పురవ్ రాజా (భారత్) జోడీ టైటిల్ సాధించింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో దివిజ్-పురవ్ ద్వయం 3-6, 6-3, 11-9తో ‘సూపర్ టైబ్రేక్’లో లుకా మార్గరోలి (స్విట్జర్లాండ్)-హుగో నిస్ (ఫ్రాన్స) జంటపై విజయం సాధించింది.
పురుషుల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ ప్రజ్ఞేష్ గుణేశ్వరన్ రన్నరప్గా నిలిచాడు. ఫైనల్లో ప్రజ్ఞేష్ 6-4, 4-6, 3-6తో సాడియో డుంబియా (ఫ్రాన్స) చేతిలో ఓడిపోయాడు.
దివిజ్-పురవ్ జంటకు డబుల్స్ టైటిల్
Published Sun, Oct 30 2016 2:08 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement