గతేడాది సిడ్నీలో జరిగిన దేశవాళీ మ్యాచ్లో గాయపడి మరణించిన ...
మెల్బోర్న్ : గతేడాది సిడ్నీలో జరిగిన దేశవాళీ మ్యాచ్లో గాయపడి మరణించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిల్ హ్యూస్ మృతిపై విచారణ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఓ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది.