హైదరాబాదీ స్టార్, భారత మహిళల క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ అత్యంత శక్తిమంతమైన భారత మహిళల్లో ఒకరిగా ‘బీబీసీ’ జాబితాలో నిలిచింది. బీబీసీ విడుదల చేసిన ఈ టాప్–100 ప్రభావవంతమైన మహిళల్లో ఆమె ఉంది. వచ్చే నెల ‘బీబీసీ 100 విమెన్ చాలెంజ్’ పేరుతో భారత్లోని వివిధ నగరాల్లో అవగాహన కార్యక్రమాలు జరుగనున్నాయి.
గత జూన్–జూలైలలో ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్కప్లో మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత జట్టు రన్నరప్గా నిలిచింది.
బీబీసీ శక్తిమంతమైన మహిళల్లో మిథాలీ రాజ్
Published Thu, Sep 28 2017 12:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
- 22 మంది బిలియనీర్లయ్యారు
Advertisement