ఒక్క క్లిక్‌తో నేటి వార్తా తరంగిణి | Today News Roundup 12th August | Sakshi
Sakshi News home page

ఒక్క క్లిక్‌తో నేటి వార్తా తరంగిణి

Aug 12 2018 6:57 PM | Updated on Oct 17 2018 4:54 PM

Today News Roundup 12th August - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అధికార టీడీపీ నాయకులపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు.విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి, బీజేపీతో కుమ్మక్కు అయితే ఈడీ కేసు ఎందుకు పెట్టిందని టీడీపీ నేతలను ప్రశ్నించారు. టీడీపీ నాయకులు బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

టీడీపీ నేతలపై అంబటి ఫైర్‌

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్

ధర్మపురి సంజయ్‌ అరెస్ట్‌..

భారీ వసూళ్లు సాధిస్తోన్న ‘విశ్వరూపం 2’

బాబు గోగినేని కథ ముగిసింది!

కోహ్లి ఒక్కడి వల్ల కాదు

సారీ..! ఇమ్రాన్‌ : గావస్కర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement