ఒక్క క్లిక్‌తో నేటి టాప్‌ న్యూస్‌

News Roundup 02 October 2018 - Sakshi

సాక్షి, అమరావతి : యువనేస్తం పథకం ప్రారంభసభలో విద్యార్థులతో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సీఎం చంద్రబాబు ఖంగుతిన్నారు. ఈ పథకం ఎన్నికల కోసమే పెట్టారా..ఎన్నికలు ముగియగానే ఈ పథకాన్ని మూసేస్తారా అని విద్యార్థులు ప్రశ్నించారు.(వార్తల సమగ్ర సమాచారం కోసం ఫోటోలపై క్లిక్‌ చేయండి)

విద్యార్థుల ప్రశ్నలకు ఖంగుతిన్న చంద్రబాబు

రేవంత్‌ గుట్టంతా ఆ హార్డ్‌డిస్క్‌లో ఉందా?

కోల్‌కత్తాలో భారీ పేలుడు

నోబెల్‌ : 55 ఏళ్లలో ఫిజిక్స్‌లో తొలిసారి మహిళకి...

నా సినిమా ఆపాలని చూస్తున్నారు

‘ఇక ధోనిపై అంచనాలు తగ్గించుకోండి’ 

హైదరాబాద్‌కు భారీగా పెట్టుబడులు!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top