బెంగళూరు సౌత్‌ నుంచి మోదీ!

Narendra Modi May Contest As MP From Bangalore South - Sakshi

బెంగళూరు : ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాదిపై కన్నేశారు. బీజేపీ ఉత్తరాదిన తన ప్రభంజనాన్ని కొనసాగిస్తుండగా.. దక్షిణాదిపై ఈ సారి పార్టీ అధష్టానం దృష్టిసారించింది. దీనిలో భాగంగానే నరేంద్ర మోదీ.. బెంగళూరు సౌత్‌ నుంచి బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటకలోకి పార్టీ పెద్దలు ఈ విషయంపై కసరత్తులు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. బీజేపీకి కంచుకోటగా మారిన బెంగళూరు సౌత్‌ నుంచి దివంగత మంత్రి అనంతకుమార్‌ 1996 నుంచి ఆరుసార్లు మంత్రిగా గెలుపొందారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top