బీజేపీ నేతలతో విభేధాల్లేవు: ఇంద్రసేనారెడ్డి | Nallu indrasena reddy comments on bjp leaders | Sakshi
Sakshi News home page

బీజేపీ నేతలతో విభేధాల్లేవు: ఇంద్రసేనారెడ్డి

Jan 31 2018 1:40 AM | Updated on Jan 31 2018 1:40 AM

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర కోర్‌కమిటీ సభ్యులెవరితోనూ విభేదాల్లేవని, ఎవరికీ వ్యతిరేకంగా తాను మాట్లాడలేదని ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయనేత నల్లు ఇంద్రసేనారెడ్డి చెప్పారు. రాష్ట్ర ముఖ్య నాయకులంతా పార్టీ పటిష్ఠానికి, విస్తరణకోసం ఐక్యంగా పనిచేస్తున్నామన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై పోరాడాల్సిన సమయంలో అదే చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో పనిచేస్తున్నానని  చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement