బీజేపీ పాలనలో గవర్నర్‌ వ్యవస్థ బ్రోకర్‌లా మారింది | CPI Narayana Criticize On BJP | Sakshi
Sakshi News home page

బీజేపీ పాలనలో గవర్నర్‌ వ్యవస్థ బ్రోకర్‌లా మారింది

May 18 2018 8:16 PM | Updated on Aug 24 2018 2:33 PM

CPI Narayana Criticize On BJP - Sakshi

సాక్షి,  గుంటూరు :  బీజేపీ పాలనలో గవర్నర్‌ వ్యవస్థ బ్రోకర్‌లా మారిందని సీపీఐ నేత నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.  ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ... కర్ణాటకలో గవర్నర్‌ కళ్ళున్న కబోదిలా మారారని ఆరోపించారు.

నేటి సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయ వ్యవస్థ ఇంకా బ్రతికే ఉందనే భరోసా కలిగిందని అన్నారు. బీజేపీకి అనుకులంగా వ్యవహరించిన గవర్నర్‌ను వెంటనే భర్తరఫ్‌ చేయాలని  ఆయన డిమాండ్ చేశారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement