పంచాయతీరాజ్‌పై అఖిలపక్షం: పొంగులేటి | all-party meeting on Panchayati Raj | Sakshi
Sakshi News home page

పంచాయతీరాజ్‌పై అఖిలపక్షం: పొంగులేటి

Jan 10 2018 2:51 AM | Updated on Sep 17 2018 8:11 PM

all-party meeting on Panchayati Raj - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పంచాయతీరాజ్‌ చట్ట సవరణలపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, దీనిపై వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని శాసనమండలిలో కాంగ్రెస్‌ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి మంగళవారం డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వం దీనిని టీఆర్‌ఎస్‌ సొంత వ్యవహారంగా మార్చిందని ఆరోపించారు. అభివృద్ధికి నిలయాలుగా ఉండాల్సిన గ్రామ పంచాయతీలను టీఆర్‌ఎస్‌ కుటిల రాజకీయాలకు వేదికగా చేయాలని ప్రయత్నిస్తోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement