శర్వానంద్, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న 'ఏమిటో ఈ మాయ' చిత్రం త్వరలో తెరమీదకు రానుంది. తమిళ దర్శకుడు చేరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
శర్వానంద్, నిత్యామీనన్ జంటగా నటిస్తున్న 'ఏమిటో ఈ మాయ' చిత్రం త్వరలో తెరమీదకు రానుంది. తమిళ దర్శకుడు చేరన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. స్రవంతి మూవీస్ బ్యానర్పై స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.