ముండే అభిమానుల ఆగ్రహం, రాళ్లదాడి | Stone pelting, chaos at Gopinath Munde's funeral venue in Parli | Sakshi
Sakshi News home page

ముండే అభిమానుల ఆగ్రహం, రాళ్లదాడి

Jun 4 2014 12:33 PM | Updated on Sep 2 2017 8:19 AM

కేంద్రమంత్రి ముండే గోపీనాథ్ ముండే అంతిమయాత్రలో బుధవారం తోపులాట జరిగింది.

పర్లీ : కేంద్రమంత్రి ముండే గోపీనాథ్ ముండే అంతిమయాత్రలో తోపులాట జరిగింది.  ఈ నేపథ్యంలో వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ చార్జీ  చేశారు.  దాంతో తిరగబడ్డ ముండే అభిమానులు పోలీసులపై రాళ్లు విసిరారు. తమ అభిమాన నేత భౌతికకాయాన్ని  కడసారి సందర్శించేందుకు వేలాదిగా జనం తరలి రావడంతో ఈ ఘటన జరిగింది.  గోపీనాథ్ ముండే అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. రోడ్డు ప్రమాదంలో గోపీనాథ్ ముండే మంగళవారం ఉదయం దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement