న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 40 శాతానికి పైగా 24 ఏళ్ల వయసున్న యువతే బాధితులుగా మిగులుతున్నారని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ) తన నివేదికలో స్పష్టం చేసింది. 2012లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 5,879 మంది చిన్నారులు(0-14 ఏళ్లు) బాధితులు కాగా, 26,709(15-24 ఏళ్లు) మంది యువత అంగ వికలురుగా మిగిలారని నివేదిక స్పష్టం చేసింది. ఇదిలావుంటే, ఏటా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న రహదారి ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి శాతంతో పోల్చుకుంటే మన దేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా చనిపోతున్న వారు 11శాతంగా ఉన్నారని వివరించింది.
2003లో 18 శాతంగా ఉన్న రోడ్డు ప్రమాదాలు 2012 నాటికి 25 శాతానికి పెరిగాయని ప్రభుత్వ అధికారిక నివేదికే స్పష్టం చేస్తోందని సీఎస్ఈ పేర్కొంది. రహదారులపై మితిమీరుతున్న వేగమే ప్రమాదాలకు ప్రధాన కారణంగా గుర్తించినట్టు తెలిపింది. రోడ్డు ప్రమాద బాధితుల్లో ఏటా కనీసం 5 వేల మందికి మేజర్ ఆపరేషన్లు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతోందని, మోటారు వాహనాలు ఎక్కువ సంఖ్యలో ఉన్న ముంబై, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో జరుగుతున్న ప్రమాదాల సంఖ్య భారీగా ఉందని, ఈ విషయాన్ని కేంద్ర జాతీయ రహదారులు, రోడ్డు రవాణా శాఖ గుర్తించిందని నివేదిక స్పష్టం చేసింది.
రోడ్డు ప్రమాదాల బాధితుల్లో 40% యువతే!
Published Mon, Jul 14 2014 1:59 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- క్యాన్సర్తో పోరాటం.. ఇప్పుడేవీ సరిగా గుర్తుండట్లేదు: హీరోయిన్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
Advertisement