బిహార్లో ఆదివారం నితీశ్ కుమార్ సారథిగా కొలువుదీరనున్న జేడీయూ ప్రభుత్వంలో చేరే అంశంపై ఆ పార్టీ మిత్రపక్షాలు ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐలు ఇంతవరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు.
పట్నా: బిహార్లో ఆదివారం నితీశ్ కుమార్ సారథిగా కొలువుదీరనున్న జేడీయూ ప్రభుత్వంలో చేరే అంశంపై ఆ పార్టీ మిత్రపక్షాలు ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐలు ఇంతవరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదు. నితీశ్ సీఎంగా ప్రమాణం చేశాక, ప్రభుత్వంలో చేరడంపై నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ పేర్కొంది.