మావో గ్రూపుల మధ్య కాల్పులు, 14మంది మృతి | R Maoist, TPC engage in gun battle in Jharkhand | Sakshi
Sakshi News home page

మావో గ్రూపుల మధ్య కాల్పులు, 14మంది మృతి

Aug 9 2014 10:01 AM | Updated on Oct 9 2018 2:47 PM

జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. రెండు మావోయిస్టు గ్రూపుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 14మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం.

రాంచీ : జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది.  రెండు మావోయిస్టు గ్రూపుల మధ్య  జరిగిన ఎదురు కాల్పుల్లో 14మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. శనివారం తెల్లవారుజామున పలమౌ జిల్లా కౌర్య గ్రామ సమీపంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఎంసీసీ, టీపీసీ గ్రూపుల మధ్య కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ...మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement