
3 రూపాయలు తగ్గిన పెట్రోల్ ధర
పెట్రోల్ వాహనదారులకు శుభవార్త. పెట్రోల్ ధర తగ్గగా, డీజిల్ ధర పెరిగింది.
న్యూఢిల్లీ: పెట్రోల్ వాహనదారులకు శుభవార్త. పెట్రోల్ ధర తగ్గగా, డీజిల్ ధర పెరిగింది. పెట్రోల్ లీటర్కు 3 రూపాయల 5 పైసలు తగ్గింది. డీజిల్ ధర లీటర్కు 50 పైసలు పెరిగింది. కొత్త ధరలు ఈ అర్థరాత్రి నుంచి అమలులోకి వస్తాయి.