మళ్లీ కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్ | Pakistan violates ceasefire again | Sakshi
Sakshi News home page

మళ్లీ కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్

Aug 18 2014 8:30 AM | Updated on Sep 2 2017 12:04 PM

పాకిస్తాన్ మరోసారి కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి 20 బీఎస్‌ఎఫ్ శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది.

శ్రీనగర్ : పాకిస్తాన్ మరోసారి కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి 20 బీఎస్‌ఎఫ్ శిబిరాలపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం ఈ దాడులను సమర్థవంతంగా  తిప్పికొట్టింది. ఇటీవలి కాలంలో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. ఆదివారం కూడా జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్ పురా సెక్టర్లో బీఎస్ఎఫ్ జవాన్లే లక్ష్యంగా పాక్ సైన్యం కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement