మెట్రిక్ పాసైన జార్ఖండ్ దళిత బాలిక
రాంచీ: జార్ఖండ్ లతేహర్ జిల్లాలోని మారుమూల గ్రామం కర్మటండ్. రోడ్లు, విద్యుత్తు, ఉన్నత పాఠశాలలు వంటి సౌకర్యాలు లేవు. కానీ నేడు.. జార్ఖండ్లో అందరూ ఆ పల్లె గురించే మాట్లాడుకుంటున్నారు. కారణం.. నీలూ కుమారి అనే దళిత బాలిక. మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణురాలవ్వడమే ఆమె ఘనత. మెట్రిక్యులేషన్ పాస్ అవ్వడం గొప్పా? అని తీసిపారేయకండి. ఆమె పాఠశాలకు చేరుకోడానికి రోజూ 24 కి.మీలు సైకిల్ తొక్కింది. అదీ అడవులు, కొండలు, వాగులు నిండిన దారులగుండా. అందుకు ప్రభుత్వం ఇచ్చిన సైకిల్నే వాడింది. పొద్దున్నే పాఠశాల సమయం కన్నా రెండు గ ంటల ముందే ఇంటి నుంచి బయలుదేరేది.
సాయంత్రం తరగతులు పూర్తయ్యాక హోం వర్క్ ముగించుకుని సూర్యాస్తమయం కన్నా ముందే ఇంటికి బయలుదేరేది. ఎండ, వాన, చలిలాంటి ఏ వాతావరణ ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆమె తన ప్రయాణాన్ని ఆపలేదు. ప్రతిరోజూ స్కూలుకెళ్లేది. 500కి 241 మార్కులు సాధించి, అదే గ్రామంలోని మరో 17 మంది బాలికలు మెట్రిక్యులేషన్ పూర్తి చేయడానికి స్ఫూర్తి నింపింది. ప్రభుత్వం కుమారి చదివిన ప్రాథమిక పాఠశాలను ఉన్నత పాఠశాలగా మార్చింది.
రోజూ 24 కి.మీ. సైకిల్ తొక్కి..
Published Tue, Jun 7 2016 2:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఏపీలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
బ్లూ ఎకానమీలో ఆంధ్రప్రదేశ్ హవా.. ఎగుమతుల్లో సరికొత్త రికార్డ్
ఖరీదైన కారులో వడా పావ్ : ఢిల్లీ ‘కుమారాంటీ’ మరో సంచలనం
‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
ప్రశాంతంగా నీట్
కొత్త గనుల ఏర్పాటుకు కృషి చేయాలి
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
అ‘పూర్వ’ం.. ఆత్మీయం
కొడుకులు చూస్తుండగానే పోయిన ప్రాణాలు
తప్పక చదవండి
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement