ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి | maoist killed in encounter in bijapur | Sakshi
Sakshi News home page

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

May 21 2016 8:56 AM | Updated on Oct 9 2018 2:47 PM

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి - Sakshi

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్లో శనివారం ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

ఛత్తీస్గఢ్: తెలంగాణ సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొట్టేరుకర్నేర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేస్తున్న కోబ్రా, 85వ బెటాలియన్ దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళా నక్సల్ సహా ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. సంఘటన స్థలంలో రెండు నాటు తుపాకులు, ఒక తపంచా స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement