ప్రధాని మోదీతో గవర్నర్ నరసింహన్ భేటీ | governor narasimhan met narendra modi in delhi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీతో గవర్నర్ నరసింహన్ భేటీ

Sep 13 2016 1:39 PM | Updated on Aug 21 2018 11:41 AM

తెలుగు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.

న్యూఢిల్లీ : తెలుగు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాల్లోని తాజా పరిస్థితులను గవర్నర్ ఈ సందర్భంగా ప్రధానికి వివరించినట్లు సమాచారం. రాష్ట్ర విభజన సమస్యలు, కేంద్ర సంస్థల విభజన, కేంద్ర సాయం అనంతరం ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement