రాష్ట్రపతితో గవర్నర్‌ భేటీ

Governor ESL Narasimhan Meet President Ramnath kovind In Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ గవర్నర్‌ నరసింహన్‌ మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి కోవింద్‌తో సమావేశమైనట్లు తెలిసింది. వీరి భేటీలో త్వరలో జరగనున్న అన్ని రాష్ట్రాల గవర్నర్ల సమావేశంపై చర్చించుకున్నట్లు సమాచారం .

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top