
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ గవర్నర్ నరసింహన్ మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి కోవింద్తో సమావేశమైనట్లు తెలిసింది. వీరి భేటీలో త్వరలో జరగనున్న అన్ని రాష్ట్రాల గవర్నర్ల సమావేశంపై చర్చించుకున్నట్లు సమాచారం .
Aug 21 2019 4:15 AM | Updated on Aug 21 2019 4:15 AM
సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ గవర్నర్ నరసింహన్ మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి కోవింద్తో సమావేశమైనట్లు తెలిసింది. వీరి భేటీలో త్వరలో జరగనున్న అన్ని రాష్ట్రాల గవర్నర్ల సమావేశంపై చర్చించుకున్నట్లు సమాచారం .