భూసేకరణ బిల్లుతో రైతులకే నష్టం: సోనియా గాంధీ | Farmers effected with Land acqisition bill, says sonia gandhi | Sakshi
Sakshi News home page

భూసేకరణ బిల్లుతో రైతులకే నష్టం: సోనియా గాంధీ

Mar 27 2015 2:22 PM | Updated on Mar 18 2019 9:02 PM

భూసేకరణ బిల్లుతో రైతులకే నష్టం: సోనియా గాంధీ - Sakshi

భూసేకరణ బిల్లుతో రైతులకే నష్టం: సోనియా గాంధీ

భూసేకరణ బిల్లు అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు.

ఢిల్లీ : భూసేకరణ బిల్లు అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేఖ రాశారు. భూసేకరణ బిల్లు వల్ల ఆంధ్రప్రదేశ్ రాజధాని రైతులు నష్టపోతారని ఆమె శుక్రవారం రాసిన లేఖలో పేర్కొన్నారు. అయితే భూసేకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం చేయబోతున్న సవరణలను కాంగ్రెస్ పార్టీ ఆమోదించదని సోనియాగాంధీ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement