చత్తీస్గఢ్లో ఎనిమిదిమంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
రాయ్పూర్: చత్తీస్గఢ్లో ఎనిమిదిమంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఓ డిప్యూటీ కమాండర్ ఉన్నాడు. వీరందరిపైనా నగదు రివార్డులున్నాయి. మావోయిస్టులు నారాయణపూర్ జిల్లాలో లొంగిపోయారని పోలీసులు తెలిపారు. డిప్యూటీ కమాండర్పై మూడు లక్షలు, ఇతర మావోయిస్టులపై తలా లక్ష రూపాయల రివార్డు ఉంది.